భారత సంతతికి చెందిన ఆస్ట్రోనాట్ సునీతా విలియమ్స్ వ్యాక్స్ స్టాట్యూ (మైనపు విగ్రహాం) వెస్ట్ బెంగాల్లోని అసన్సోల్ ఆవిష్కరించారు. సుశాంత రాయ్ అనే శిల్పి ఈ విగ్రహాన్ని…
Browsing: జాతీయం & అంతర్జాతీయం
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన చీనాబ్ రైల్వే బ్రిడ్జిని ఇటీవలే ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించిన సంగతి తెలిసిందే. 2025, జూన్ 6న చీనాబ్ రైల్వే వంతెనను ప్రారంభించి…
స్టార్ లింక్ ఇంటర్నెట్ సేవలు త్వరలో భారతదేశంలో అందుబాటులోకి రానున్నాయి. దేశవ్యాప్తంగా శాటిలైట్ ఆధారిత ఇంటర్నెట్ సేవలను అందించేందుకు ఎలాన్ మస్క్కి చెందిన స్టార్లింక్కు కేంద్ర ప్రభుత్వం…
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేడు ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఇంజినీరింగ్ వండర్ రైల్వే వంతెన అయిన జమ్మూ కాశ్మీర్ లోని చీనాబ్ రైల్వే వంతెనను ప్రారంభించారు. ఈ…
అయోధ్య రామమందిరం లో తాజాగా రెండో విడత విగ్రహా ప్రతిష్ట కార్యక్రమం వీనుల విందుగా నిర్వహించారు. మొదటి అంతస్తులో నిర్మించిన రాజదర్బారులో సీత సమేతంగా శ్రీరామచంద్రుడు రాజు…
దేశంలో కరోనా వైరస్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. గతంలో ప్రపంచాన్ని వణికించిన ఈ మహమ్మారి, ఇప్పుడు మరోసారి విజృంభిస్తుండటంతో అప్రమత్తంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. దేశవ్యాప్తంగా యాక్టివ్…
ప్రధాని నరేంద్ర మోడీ తన అధికారిక నివాసంలో ‘సింధూర’ మొక్కను నాటారు. నేడు పర్యావరణ దినోత్సవం సందర్భంగా 1971లో బంగ్లాదేశ్ విముక్తి కోసం పాకిస్థాన్ తో భారత్…
ఇండో-పసిఫిక్ రీజియన్ లో శాంతి సుస్థిరతల కోసం పరస్పరం వ్యూహాత్మక సహకారం కోసం భారత్, ఆస్ట్రేలియాలు అంగీకరించాయి. భారత పర్యటనలో ఉన్న ఆస్ట్రేలియా ఉపప్రధాని రిచర్డ్ మార్లెస్…
ఆపరేషన్ సిందూర్ లో భారత్ తన సొంత ఆయుధాలతో నే ఉగ్రమూకలను నాశనం సంగతి తెలిసిందే. స్వదేశీ ఆయుధాలు మన శక్తిని చాటాయని, అవి వేటికీ తీసిపోవని…
టెక్ దిగ్గజం, స్పేస్ ఎక్స్, టెస్లా సంస్థల అధినేత, ప్రముఖ బిజినెస్ మ్యాన్ ఎలాన్ మస్క్ తండ్రి ఎరోల్ మస్క్ భారత్ లో పర్యటిస్తున్నారు. తాజాగా ఆయన…