మన రాజ్యాంగం దేశ ప్రజలందరికీ గౌరవప్రదంగా, స్వేచ్ఛగా జీవించే హక్కును కల్పించిందని వాటికి భంగం కలగకుండా అందరూ నడుచుకోవాలని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తెలిపింది. ఒకరి…
Browsing: జాతీయం & అంతర్జాతీయం
భారత ఆస్ట్రోనాట్ శుభాంశు శుక్లా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి భూమికి చేరుకున్నారు. యాక్సియం-4 మిషన్ లో భాగంగా అంతరిక్షంలోకి వెళ్లిన శుభాంశు మిగిలిన ముగ్గురు ఆస్ట్రోనాట్…
భారతీయ నర్సు నిమిష ప్రియ మరణశిక్ష వాయిదా పడింది.యెమెన్ అధికారులు శిక్షను వాయిదా వేశారు. తనను వేధిస్తున్న వ్యక్తిని హత్య చేసినందుకు గాను కేరళకు చెందిన ఈ…
వెస్ట్ ఇండోనేషియాలో నేటి మధ్యాహ్నం 12:49 గంటలకు భారీ భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.7గా నమోదైంది. దీని కారణంగా అనేక నివాసాలు, ఇతర…
భారత విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ చైనాలో పర్యటిస్తున్నారు. బీజింగ్ లో చైనా ఉపాధ్యక్షుడు హాన్ జెంగ్ తో సమావేశమై రెండు దేశాల ద్వైపాక్షిక సంబంధాల…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హైదరాబాద్, గచ్చిబౌలిలోని బాలయోగి స్టేడియంలో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన రాజ్య భాష విభాగం స్వర్ణోత్సవ వేడుకలకు…
కోట్లాది మంది ఆకాంక్షలు, ఆశీస్సులతో భారత ఆస్ట్రోనాట్ శుభాంశు శుక్లా అంతరిక్షంలోకి పయనమయ్యారు. ఫ్లోరిడా లోని నాసా కెన్నెడీ స్పేస్ సెంటర్ నుండి ఫాల్కన్-9 రాకెట్ నింగిలోకి…
దేశంలో అత్యవసర పరిస్థితి విధించి నేటికి 50 ఏళ్లు పూర్తవుతోంది. ఈ నేపథ్యంలో ‘ది ఎమర్జెన్సీ డైరీస్’ పేరిట ఓ పుస్తకాన్ని తీసుకొస్తున్నట్లు ప్రధాని నరేంద్రమోడీ తెలిపారు.…
అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఇజ్రాయెల్ -ఇరాన్ లపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినా ఒకరిపైఒకరు దాడులు చేసుకోవడాన్ని తప్పుబట్టారు. ఇరాన్…
ఇజ్రాయెల్ తో యుద్ధం ముగిసినట్లు ఇరాన్ ప్రకటించింది. కాల్పుల విరమణ పాటిస్తున్నట్లు ఇరాన్ ప్రభుత్వ అధికారిక ఛానెల్ తాజాగా ప్రకటించింది. ఖతార్ లోని అమెరికా ఎయిర్ బేస్…