Browsing: రాజకీయం

ప్రజా ప్రభుత్వం ఏర్పడిన 10 నెలల్లోనే ఎన్నికల ముందు ఇచ్చిన హామీ నిలబెట్టుకొన్నట్లు ఏపీ మంత్రి నారా లోకేష్ తెలిపారు. పేదలకు పట్టాభిషేకం.. మంగళగిరి పేద ప్రజల…

రూ. 5 వేల కోట్లతో అనకాపల్లి జిల్లా గోరపూడి గ్రామంలోని ఐపీ రాంబిల్లి ఫేజ్-2లో బల్క్ డ్రగ్స్ పరిశ్రమ ఏర్పాటు కానుంది. కాగా, ఈ పరిశ్రమ ఏర్పాటు…

మంగళగిరి నియోజకవర్గంలో మొదటి విడత లో శాశ్వత హక్కు కల్పిస్తూ 3 వేల ఇళ్ల పట్టాలు మంత్రి నారా లోకేష్ అందించారు. పేదల దశాబ్దాల కల నెరవేరిందని…

రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన ‘రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌’ని తీర్చిదిద్దేందుకు, ‘వన్ ఫ్యామిలీ-వన్ ఎంట్రప్రెన్యూర్’ సంకల్పాన్ని నిజం చేసేందుకు పారిశ్రామికవేత్తలు, కార్పొరేట్ సంస్థలు,ప్రొఫెసర్లు,మేధావులు ముందుకు రావాలని ఏపీ…

సచివాలయంలో తిరుమల తిరుపతి దేవస్ధానంపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు దేవాదాయ శాఖా మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డి, టీటీడీ చైర్మన్ బిఆర్…

తెలంగాణలో బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకొచ్చిన బిల్లును సినీ నటుడు సుమన్ ప్రశంసించారు. అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ల బిల్లు ఆమోదం పొందడమే రేవంత్…

ప్రకాశం జిల్లాలో పారిశ్రామిక వెలుగులకు ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గం పీసీపల్లి మండలం దివాకరపల్లి వద్ద రిలయన్స్ న్యూ ఎనర్జీ సంస్థ…

లోక్ సభ ముందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తున్న వక్ఫ్ సవరణ బిల్లుకు జనసేన మద్దతు తెలియచేస్తోందని ఆ పార్టీ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ చట్ట సవరణ…

తెలంగాణ ఉద్యమ సమయంలో రైల్ రోకో ఘటనకు సంబంధించి నమోదైన కేసును కొట్టివేయాలంటూ బీఆర్ఎస్ అధినేత,మాజీ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు (కేసీఆర్) హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.ఈ…

బాపట్ల జిల్లా చినగంజాం మండలం గొల్లపాలెంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. లబ్ధిదారులకు ఇళ్లకు స్వయంగా వెళ్లి పింఛన్లు అందించి.…