Browsing: రాజకీయం

ఏపీలో దేశంలోనే అతిపెద్ద విండ్ ఎనర్జీ నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడానికి సుజ్లాన్ ఎనర్జీ లిమిటెడ్, ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్ఎస్డీసీ) మధ్య ఒప్పందం కుదిరింది.…

మాజీ ఎంపీ,వైసీపీ నాయకుడు నందిగం సురేష్ కు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది.సురేష్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ను కొట్టివేస్తూ ఈరోజు తీర్పు చెప్పింది.ఏపీలో సంచలనం సృష్టించిన…

ఆరోగ్య శ్రీ పథకానికి మంగళం పాడి.. ప్రజల ఆరోగ్యంతో కూటమి ప్రభుత్వం చెలగాటం ఆడుతుందని ఏపీసీసీ చీఫ్ షర్మిల ఆరోపించారు. పేదవాడి ఆరోగ్యానికి భరోసా ఆరోగ్య శ్రీ.…

ఏపీ సీఎం చంద్రబాబు నేడు కుప్పం అసెంబ్లీ నియోజకవర్గం లో పర్యటించారు. ద్రవిడ యూనివర్సిటీ ఆడిటోరియంలో జరిగిన సభలో కుప్పం విజన్-2029 డాక్యుమెంట్ ను ఆవిష్కరించారు. ఈసందర్భంగా…

ఏపీ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ నేడు పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించారు. జిల్లాలో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభించారు. ఉండి…

పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాకు సంబంధించి ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ‘సీజ్ ద షిప్’ అంటూ ఆదేశించడం జాతీయ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.…

ఈనెల 8వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ విశాఖపట్నంలో పర్యటించనున్న నేపథ్యంలో ఏపీ మంత్రి నారా లోకేష్ పర్యటన ఏర్పాట్లపై జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈరోజు…

విశాఖ ఆర్కే బీచ్ లో జరిగిన ఇండియన్ నేవీ ఆపరేషనల్ డెమో కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. నావికాదళ విన్యాసాలను తిలకించారు. సీఎం చంద్రబాబు సతీమణి…

విజయవాడ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ నేడు ప్రారంభించారు. ఈకార్యక్రమంలో మంత్రి సత్య కుమార్,…

అధికారంలోకి వస్తే తల్లికి వందనం అని, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికీ ఏడాదికి రూ.15వేలు చొప్పున ఇస్తామన్నారు, అధికారంలోకి రాగానే అంతకుముందు మేం ఇస్తున్న అమ్మ ఒడి…