Browsing: రాజకీయం

హైదరాబాద్ లోని హెచ్‌ఐసీసీలో ప్రపంచ తెలుగు మహాసభలు ప్రారంభమయ్యాయి. ఈకార్యక్రమానికి హాజరై, జ్యోతి ప్రజ్వలన చేసి ఏపీ సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…

ఏపీ సీఎం చంద్రబాబు రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేయాలని ప్రతిపాదించిన కుప్పం, దగదర్తి, శ్రీకాకుళం, తాడేపల్లిగూడెం, నాగార్జున సాగర్, తుని-అన్నవరం, ఒంగోలు విమానాశ్రయాలపై నేడు సమీక్ష నిర్వహించారు.…

సావిత్రిబాయి పూలే 194 వ జయంతి సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు ఘననివాళి అర్పించారు. స్త్రీ విద్యపై ప్రప్రధమంగా గళమెత్తిన ఉద్యమకారిణి, ఆదర్శ ఉపాధ్యాయురాలని కొనియాడారు. కుల వ్యవస్థకు, పితృస్వామ్యానికి,…

విజయవాడ విశాఖపట్నంలో మెట్రో రైలు పరుగులు పెట్టనుంది. ఈ దిశగా ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ఏపీ సీఎం చంద్రబాబు నేడు విశాఖపట్నం, విజయవాడ మెట్రో ప్రాజెక్టులపై…

ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన నేడు అమరావతిలోని సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గం సమావేశం జరిగింది. రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయాలు: అమరావతిలో రూ.2,733 కోట్లతో చేపట్టనున్న పనులు…

దేశ ప్రతిష్టను పెంచిన నలుగురు క్రీడాకారులను మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డుకు ఎంపిక చేయడం హర్షణీయమని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. నేడు ప్రతిష్టాత్మక…

రాష్ట్రంలో స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు, పంచాయతీ ఉద్యోగుల నైపుణ్యాభివృద్ధికి RGSA ద్వారా రికార్డ్ స్థాయిలో శిక్షణ ఇచ్చి రాష్ట్రంలో మొత్తం 2,56,138 శిక్షణా సమావేశాలు నిర్వహించి…

పేదల జీవన ప్రమాణాలు పెంచేలా సంస్కరణలు అమలు చేయాల్సిన అవసరం ఉందని, ఈ సంకల్పానికి నూతనత్వం, సాంకేతికత జోడిస్తే వివిధ శాఖల్లో అద్బుత ఫలితాలు సాధించవచ్చని అధికారులకు…

కొత్త సంవత్సరం తొలి రోజు 1,600 మంది పేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద రూ.24 కోట్లు విడుదల చేసే ఫైల్ పై ఏపీ సీఎం చంద్రబాబు…

ప్రగతి – పారదర్శకత – సుస్థిరత – జవాబుదారీతనం నాలుగు స్తంభాలుగా ప్రజలు ఎన్నుకున్న మంచి ప్రభుత్వంలో పిఠాపురం ఎమ్మెల్యేగా , రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా, పంచాయతీరాజ్,…