Browsing: రాజకీయం

ధాన్యం కొనుగోలులో నిర్లక్ష్యం వహిస్తే అధికారులను క్షమించేది లేదని ఏపీ సీఎం చంద్రబాబు హెచ్చరించారు. పౌరసరఫరాల, వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పనిచేసి ధాన్యం కొనుగోలుపై దృష్టి…

పౌరులకు సదుపాయాలు కల్పించేందుకు, ట్రాఫిక్ నియంత్రణకు, నేరాల అదుపునకు, పటిష్ట భద్రతా చర్యలు తీసుకోవడానికి డ్రోన్లను విస్తృతంగా వినియోగించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అభిప్రాయపడ్డారు. బెంగ‌ళూరుకు చెందిన…

ఇంటర్మీడియట్ విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజనం అందించాలని నిర్ణయించినట్లు మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఉండవల్లి నివాసంలో పాఠశాల విద్య, ఇంటర్మీడియట్ విద్య శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష…

ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన సమావేశమైన రాష్ట్ర మంత్రి వర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. సమీకృత టూరిజం పాలసీ 2024-29, స్పోర్ట్స్ పాలసీ 2024-29లో మార్పులకు…

ప్రోత్సహిస్తే దివ్యాంగులు ఏదైనా సాధించగలరని మేం బలంగా నమ్ముతాం. అందుకే దివ్యాంగులకు మొదటి నుంచి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటోందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ప్రపంచ…

నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం ప్రారంభమైంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో పలు కీలక అంశాలకు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. ఐటీ,…

కూటమి ప్రభుత్వంపై వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మరోసారి విమర్శనాస్త్రాలు సంధించారు. రైతులు పండించిన పంటకు మద్దతు ధర కల్పించాలన్న కనీస ధ్యాస కూడా కూటమి…

ఈరోజు మధ్యాహ్నం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఉండవల్లి లోని ఆయన నివాసంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులు,…

రాష్ట్రంలో పీడీఎస్ రైస్ విదేశాలకు తరలించడం పెద్ద మాఫియా అని ఏపీసీసీ చీఫ్ షర్మిల మండిపడ్డారు. ఇదో జాతీయ స్థాయి కుంభకోణమని ఆక్షేపించారు. పేదల పొట్టకొట్టి 48…

కర్నూలులో ఏర్పాటు కావాల్సిన హైకోర్టును అమరావతికి తీసుకెళ్లి,హైకోర్టు బెంచ్ ను కర్నూలులో ఏర్పాటు చేస్తామని చెప్పడం సరికాదని, కాంగ్రెస్ నాయకుడు, మాజీ మంత్రి సాకే శైలజానాథ్ అన్నారు.హైకోర్టును…