Browsing: రాజకీయం

కృష్ణాజిల్లా పోరంకిలో జరిగిన ఎనర్జీ ఎఫిషియన్సీపై ఉర్జావీర్ కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.…

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఒకే రోజున నేడు తల్లిదండ్రులు- ఉపాధ్యాయుల మెగా సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. 45,094 ప్రభుత్వ, ఎయిడెడ్‌ పాఠశాలల్లో ఈ కార్యక్రమం కొనసాగుతుంది. కాగా, బాపట్ల పురపాలక…

కడప మున్సిపల్ కార్పొరేషన్ పాఠశాలలో పేరెంట్ – టీచర్స్ మీటింగ్ లో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. పాఠశాల తరగతి గదులను, విద్యార్థినులు వేసిన…

ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘు రామకృష్ణ రాజుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక పదవి ఇచ్చింది.ప్రస్తుతం ఆయన ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గా…

రేషన్ బియ్యం అక్రమాలపై విచారణకు స్పెషల్ సిట్ వేయడం పట్ల ఏపీసీసీ చీఫ్ షర్మిల సంతోషం వ్యక్తం చేశారు. మరి సోలార్ విద్యుత్ ఒప్పందాల్లో జరిగిన రూ.1750…

విశాఖపట్నంలో జరిగిన డీప్ టెక్ ఇన్నోవేషన్ కాంక్లేవ్ లో ఏపీ సీఎం చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీ నాలెడ్జ్ హబ్ గా…

గూగుల్ సంస్థతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం పౌర సదుపాయాల కల్పనలో ఒక మైలు రాయిగా నిలుస్తుందన్న ఆశాభావాన్ని సీఎం చంద్రబాబు వ్యక్తం…

ఏపి మాజీ సీఎం, ప్రస్తుత పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ శ్రీకాకుళం జిల్లా వైసిపి నేతలతో సమావేశమైయ్యారు.ఈ మేరకు ఆయన ఈరోజు తాడేపల్లిలోని కార్యాలయంలో పార్టీ నేతలతో…

అదానీ జగన్ సోలార్ ఒప్పందంపై నిజాలు నిగ్గు తేల్చాలని ఏసీబీకి ఏపీసీసీ చీఫ్ షర్మిల ఫిర్యాదు చేశారు. కూటమి ప్రభుత్వం ఏసీబీని పంజరంలో బంధించిందని ఆరోపించారు. టీడీపీ…

రైతులను కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించిన మాజీ సీఎం జగన్ కు మరోసారి పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కౌంటర్ ఇచ్చారు. ఈమేరకు…