Browsing: రాజకీయం

ఈ నెల 21న విశాఖపట్నంలో నిర్వహిస్తోన్న అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొనేందుకు ప్రధాని వస్తున్న సందర్భంగా… సీఎం చంద్రబాబు విశాఖ వెళ్లి యోగా వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లను…

తల్లికి వందనం సూపర్ సక్సెస్! అని తల్లుల కళ్లలో ఆనందం చూసిజగన్ రెడ్డి గారి కడుపు మంట మూడింతలు పెరిగిందని ఏపీ మంత్రి నారా లోకేష్ ఎద్దేవా…

ఇటీవల ఏపీ లోని కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ‘తల్లికి వందనం’ కార్యక్రమం తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. తల్లుల ఖాతాల్లోకి ఆ నగదును జిమ్…

తల్లికి వందనం వంటి సంక్షేమ కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం అమలు చేస్తుంటే వైసీపీ ఆరోపణలు చేస్తుందని టీడీపీ మండిపడింది. విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్…

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ -జనసేన-బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నేటికి సరిగ్గా ఏడాది పూర్తి చేసుకుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఏపీ సీఎం చంద్రబాబు సోషల్…

ఏపీ ప్రభుత్వం తల్లికి వందనం పథకం అమలుకు శ్రీకారం చుడుతున్నట్లు ప్రకటించి అందరికీ గుడ్ న్యూస్ చెప్పింది. ఈసందర్భంగా మంత్రి నారా లోకేష్ విద్యా సంవత్సరం ప్రారంభం…

విశాఖపట్నంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నిర్వహించే యోగాంధ్ర కార్యక్రమం అత్యంత కీలకమైందని మంత్రి నారా లోకేష్ అన్నారు.విశాఖ ఆంధ్రా యూనివర్సిటీలోని సాగరిక కన్వెన్షన్ హాలులో ఈనెల…

స్వర్ణాంధ్ర కార్యాలయాలను సచివాలయం నుండి ఏపీ సీఎం చంద్రబాబు వర్చువల్ గా ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. సేవారంగానికి అధిక…

ప్రభుత్వ విద్యావ్యవస్థను ప్రైవేటురంగానికి మించి అద్భుతంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో విద్యారంగంలో అనేక సంస్కరణలు తెస్తున్నట్లు ఏపీ విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు.పదోతరగతి, ఇంటర్మీడియట్ లో…

హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ రచించిన ’ప్రజల కథే నా ఆత్మకథ’ పుస్తకావిష్కరణలో ఏపీ సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ప్రాంతాలు వేరైనా తెలుగుజాతి ఒక్కటేనని తెలుగుజాతిని నెంబర్…