Browsing: హెడ్ లైన్స్

రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్లలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో మొత్తం 1,392 పోలీస్ స్టేషన్లు…

జనసేన పార్టీ ఆవిర్భావ వేడుకలను మార్చి 14వ తేదీన నిర్వహించనున్నారు. పిఠాపురంలో ఈ వేడుకలను చేపట్టాలని పార్టీ అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నిర్ణయించారని…

ఏపీలో రేపటి నుండి కేంద్రబడ్జెట్‌పై సమావేశాలు జరగనున్నాయి.26వరకు బడ్జెట్‌పై చర్చలు నిర్వహించనున్నారు. గుంటూరు, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం , రాజమండ్రి, కాకినాడలో వరుస సమావేశాలు నిర్వహించనున్నారు. కేంద్రమంత్రులు,…

ఆంధ్రప్రదేశ్ లో గులియన్ బారే సిండ్రోమ్ (జీబీఎస్) కేసులు అధికంగా నమోదు అవుతున్నాయి.ఈ మేరకు గుంటూరులోని జీజీహెచ్ లో ఓ మహిళ మృతి చెందింది.అయితే అధికారిక లెక్కల…

ఈనెల 19వ తేదీ నుండి మార్చి 1 వరకు జరగనున్న ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలం మల్లన్న మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలకు హాజరుకావాల్సిందిగా కోరుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు…

ఏపీ మంత్రి నారా లోకేష్ తన సతీమణి బ్రహ్మణి, కుమారుడు దేవాన్ష్ లతో కలిసి ప్రపంచంలోనే అతి పెద్ద ఆధ్యాత్మిక వేడుకైన మహా కుంభమేళాలో స్నానమాచరించారు. ప్రయాగ్…

తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ పుట్టినరోజు జరుపుకుంటున్నారు.ఈ మేరకు ఆయనకు ఏపీ ఉ ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు.ఈ మేరకు ఎక్స్ లో…

క్రికెట్ అభిమానులును వినోదాన్ని అందించడమే కాకుండా ప్రతిభను వెలికి తీయాలన్న ఉద్దేశంతో ముందుకు సాగుతున్న అతిపెద్ద క్రీడా ఈవెంట్ ఇండియన్ ప్రీమియర్ లీగ్. దీని వల్ల ఎంతోమంది…

ఏపీలో తొలి జీబీఎస్ మరణం సంభవించింది.అయితే ప్రకాశం జిల్లాలోని కొమరోలు మండలం అలసందలపల్లి గ్రామానికి చెందిన కమలమ్మకు “గులియన్ బారే సిండ్రోమ్” వ్యాధి సోకింది.గుంటూరు ప్రభుత్వ హాస్పిటల్లో…

ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పుణ్యక్షేత్రం తిరుపతి లో నేటి నుండి మూడు రోజుల పాటు టెంపుల్ ఎక్స్ పో 2025 జరగనుంది. ఈనేపథ్యంలో రాష్ట్రాల ముఖ్యమంత్రులు పర్యటించనున్నారు. ఆంధ్రప్రదేశ్…