గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రూ.2,378 కోట్ల గృహ నిర్మాణ నిధులు మురిగిపోయాయని సమాచార పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖామాత్యులు కొలుసు పార్థసారధి అన్నారు. PMAY…
Browsing: హెడ్ లైన్స్
దేశంలోనే తొలి దళిత ముఖ్యమంత్రిగా పనిచేసిన సంజీవయ్య గారి జీవిత ప్రస్థానం ఆద్యంతం స్ఫూర్తిదాయకం, ఆదర్శనీయమని ఏపీ సీఎం చంద్రబాబు కొనియాడారు. ఆ మహానుభావుని జయంతి వేడుకలను అధికారికంగా జరుపుకోవడం తెలుగుజాతికి గర్వకారణమని…
ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ (APSCHE) అధికారికంగా 2025 ఏపీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ల షెడ్యూల్ను ప్రకటించింది. ఈసందర్భంగా ఏపీ విద్యా శాఖ మంత్రి…
సచివాలయంలో రాష్ట్ర పౌల్ట్రీ అసోసియేషన్ ప్రతినిధులతో ఏపీ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పౌల్ట్రీల యాజమాన్యం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రభుత్వం…
ఏలూరు జిల్లాలో మనిషికి బర్డ్ ఫ్లూ అంటూ సోషల్ మీడియాలో అసత్య ప్రచారం జరుగుతోన్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్విఅవాస్తవాలతో అలజడి సృష్టించవద్దని అన్నారు. ఏలూరులో…
జీవితంలో ఉన్నత శిఖరాలను చేరుకోవడానికి కష్టపడటం ఒక్కటే మార్గం, ఎటువంటి దగ్గర దారులు ఉండవని ఏపీ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. JEE (Mains)…
మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీ అరెస్ట్ అయ్యారు. ప్రస్తుతం ఆయనను విజయవాడకు తరలిస్తున్నారు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వంశీ నిందితుడిగా ఉన్నారు.పటమట…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ భక్తులకు రాష్ట్ర ప్రభుత్వం వాట్సప్ ద్వారా సేవలను అందిస్తోంది. ఈ సేవలను వినియోగించుకోవాలనే భక్తులు 9552300009…
విజయవాడలో ఈరోజు ఉదయం భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.ఈ మేరకు సితార సెంటర్లో ఏర్పాటు చేసిన కశ్మీర్ జలకన్య ఎగ్జిబిషన్లో భారీగా అగ్ని ప్రమాదం సంభవించింది.వెంటనే సమాచారం…
ఏపీ ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ తో సిఫీ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ రాజు వేగేశ్న సమావేశమయ్యారు.ఈ మేరకు ఏపీలో పెట్టుబడులపై ఇద్దరి…