ఈరోజు ఉదయం మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో ప్రముఖ సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ…
Browsing: హెడ్ లైన్స్
అలనాటి నటీమణి, సినీ నిర్మాత కృష్ణవేణి మృతి చెందారు. ఆమె వయసు 102 సంవత్సరాలు. సీనియర్ నటీమణి మృతి పట్ల ఏపీ సీఎం చంద్రబాబు విచారం వ్యక్తం…
తలసేమియా బాధితులకు సహాయం అందించేందుకు ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ‘యుఫోరియా’ పేరుతో ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ విజయవాడలో మ్యూజిక్ కన్సర్ట్ జరుగుతోంది. ఈ కార్యక్రమంలో ఏపీ…
ఈనెల 26న మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా ఏపీలోని అన్ని శైవ క్షేత్రాలు వేడుకలకు ముస్తాబవుతున్నాయి. శ్రీకాళహస్తిలోని ముక్కంటి ఆలయంలో ఈ నెల 21 నుండి మార్చి…
ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల గులియన్ బారీ సిండ్రోమ్(జీ.బి.ఎస్) కేసులు నమోదైన సంగతి తెలిసిందే. కాగా, ఈ సిండ్రోమ్ పై నిరంతరం సమీక్షిస్తున్నట్లు ఏపీ వైద్యారోగ్యశాఖ మంత్రి సత్య…
బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రిని విస్తరించనున్నామని హిందూపూర్ టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తెలిపారు.ఈ మేరకు ఆయన మాట్లాడుతూ…ఈ విస్తరణలో భాగంగా ఆంధ్రప్రదేశ్ లోని తుళ్లూరులో మరో…
గన్నవరం మాజీ ఎమ్మెలే , వైసీపీ నాయకుడు వల్లభనేని వంశీ అరెస్ట్ పై ఏపీ హోమ్ మంత్రి వంగలపూడి అనిత స్పందించారు.కాగా వంశీ అరెస్ట్ అక్రమమని వైసీపీ…
ఆంధ్రప్రదేశ్లోని గుంటూరులో జీబీఎస్ వైరస్ విజృంభిస్తోంది.కాగా నాలుగు రోజుల్లో 7కు పైగా జీబీఎస్ వైరస్ కేసులు నమోదయ్యాయని గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్ రమణ యశస్వి వెల్లడించారు.అయితే…
2019 ఫిబ్రవరి 14న జరిగిన పుల్వామా ఉగ్రదాడిలో వీరమరణం పొందిన 40 మంది వీర జవాన్లకు ఏపీసీసీ చీఫ్ షర్మిల ఘనంగా నివాళులు అర్పించారు. వారి త్యాగం…
అన్నమయ్య జిల్లాలో ఈరోజు జరిగిన యాసిడ్ దాడిపై సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.అయితే దుశ్చర్యకు పాల్పడిన యువకుడిని కఠినంగా శిక్షించేందుకు చర్యలు తీసుకోవాలని అన్నమయ్య జిల్లా…