Browsing: హెడ్ లైన్స్

వాట్సాప్ గవర్నెన్స్ తో ప్రజలకు పలు సేవలు సులభంగా అందుబాటులోకి తీసుకువచ్చిన ఏపీ ప్రభుత్వం మొబైల్ ఫోన్‌లోనే అన్ని ధృవ‌ప‌త్రాలు పొందే విధంగా ప్ర‌తి పౌరుడికీ డిజీ…

ఆంధ్రప్రదేశ్‌లో వ్యాప్తంగా 16,347 ఉపాధ్యాయ పోస్టులు భర్తీకి సంబంధించిన మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌పై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు.కేబినెట్‌ సమావేశం ముగిసిన తర్వాత ఆయన…

ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు ఈనెల 24 నుండి జరగనున్నాయి. 24న ఉదయం ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించనున్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి ఈ నెల 28న బడ్జెట్…

టీటీడీ బోర్డు రద్దు చేయాలన్న పిటిషన్‌ను దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఇటీవల జరిగిన తొక్కిసలాటపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ కోరుతూ రామచంద్ర యాదవ్‌ పిటిషన్‌‌…

ప్రముఖ సినీ సంగీత దర్శకుడు థమన్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుని కలిశారు. వీరితో పాటు చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి కూడా ఉన్నారు. ఈ సందర్భంగా థమన్…

అన్నమయ్య జిల్లా వీరబల్లి మండలం కొమిటోని చెరువు వద్ద చేపట్టిన ఆకస్మిక తనిఖీలో భారీ మొత్తంలో ఎర్రచందనం దుంగలను తిరుపతి టాస్క్‌ఫోర్సు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ…

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీగా గుర్తింపు పొందిన జనసేన పార్టీ తెలంగాణ లో కూడా గుర్తింపు పొందింది. దీంతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి గాజు…

ఇంటర్మీడియట్ సెకండియర్ విద్యార్థుల ప్రాక్టికల్ హాల్ టికెట్ లు విడుదలయ్యాయని ఏపీ విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఈమేరకు ఆయన ‘ఎక్స్’ వేదికగా ఒక…

కేవలం 99 రూపాయలతో హాయిగా హైదరాబాద్ నుండి విజయవాడ చేరుకోనే విధంగా ఈవీ (ఎలక్ట్రానిక్ వెహికల్)బస్సులు అందుబాటులోకి వచ్చాయి. హైదరాబాద్ నుండి విజయవాడ వెళ్లే ప్రయాణికులకు ఇది…

తలసేమియా వ్యాధి పై అవగాహన కల్పించే లక్ష్యంతో, ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో, ఫిబ్రవరి 15వ తేదీన విజయవాడ ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా ప్రముఖ సినీ సంగీత…