రానున్న మూడు సంవత్సరాలలో రాజధాని ప్రాంతంలో ముఖ్యమైన పనులన్నీ పూర్తి చేయనున్నట్లు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. గత ప్రభుత్వం పాత టెండర్లను…
Browsing: హెడ్ లైన్స్
వైసీపీ హయాంలో ఆస్తులు లాక్కోవడం ట్రెండ్గా మారితే.. వాటిని చూసి మౌనం వహించడం కూటమి సర్కార్ ట్రెండ్గా పెట్టుకుందని ఏపీసీసీ చీఫ్ షర్మిల విమర్శించారు. అధికారంలోకి వచ్చి…
శబరిమల వెల్లె అయ్యప్ప భక్తులకు దక్షిణ మధ్య రైల్వే పలు సూచనలు చేసింది.ముఖ్యంగా రైల్లో ప్రయాణించే మాలధారులకు కీలక సూచనలు చేసింది.రైళ్లలో కర్పూరం వెలిగించి వద్దని…హారతి ఇవ్వడం…
తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో భూమి కంపించడం కలకలం సృష్టించింది.హైదరాబాద్, హనుమకొండ, ఖమ్మం, భద్రాద్రి, మణుగూరు, భూపాలపల్లి, విజయవాడ, జగయ్యపేట, తిరువూరు పరిసర ప్రాంతాల్లో కొన్ని క్షణాల…
మహాత్మగాంధీ జాతీయ గ్రామీణ పథకంలో పనిచేసే వారికి యూపీఏ సర్కారు హాయాంలో తక్కువ వేతనాలు లభించేవి అని అయితే ప్రస్తుతం ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తరువాత రెండు…
దేశంలోనే ప్రతిష్టాత్మక విద్యాసంస్థలుగా చెప్పుకునే ఐఐటీల్లో బీటెక్ సీట్ల భర్తీకి నిర్వహించనున్న జేఈఈ అడ్వాన్స్డ్-2025 ను మే 18న నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి ఐఐటీ కాన్పుర్ తాజాగా…
విశాఖ మెట్రోరైల్ ప్రాజెక్టు సంబంధించిన తొలిదశ డీపీఆర్కు రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఆమోదం తెలిపింది.తొలిదశకు మొత్తంగా రూ .11498 కోట్లు వ్యయం అవుతుందని అంచనా వేసింది.తొలిదశలో 46…
రైతులకు అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ మాజీ సీఎం వైఎస్ జగన్ ఎక్స్ లో కూటమి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. రైతులు పండించిన పంటకు మద్దతు ధర కల్పించాలన్న కనీస…
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని విభజన అంశాలకు సంబంధించి చర్చలు జరిపేందుకు రెండు తెలుగు రాష్ట్రాల నుండి ఉన్నతాధికారుల కమిటీ సమావేశమైంది. ఈ ఏడాది జులై లో ఏపీ…
ఏపి సిఎం,చంద్రబాబు,డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్,మంత్రి నారా లోకేశ్ ఫొటోలను మార్ఫింగ్ చేసిన కేసులకు సంబంధించి వివాదాస్పద సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ఏపీ హైకోర్టులో…