స్టైల్ స్టార్ అల్లు అర్జున్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆయన మిత్రుడు,అప్పటి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్రారెడ్డి కోసం నంద్యాల వచ్చిన విషయం తెలిసిందే.ఆ…
Browsing: హెడ్ లైన్స్
రేషన్ కార్డులలో మార్పులు చేర్పులతో పాటు కొత్తగా రేషన్ కార్డులు తీసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. నేటి నుండి ఈనెల 28వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. గ్రామ వార్డు…
గత కొన్ని రోజులుగా బంగ్లాదేశ్ లో అరాచక పరిస్థితులు నెలకొన్నాయి.ప్రధాని పదవి నుండి షేక్ హసీనా బలవంతంగా తప్పుకోవాల్సి రావడం, తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడడం,ఇటీవల హిందువులపై దాడులు…
రైతులకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభవార్త చెప్పారు.సంక్రాంతి తర్వాత అర్హులైన రైతులందరికీ రైతు భరోసా అందిస్తామని తెలిపారు.అయితే నేరుగా రైతుల ఖాతాల్లో భరోసా నిధులు వేస్తామని…
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్డు & రవాణా సంస్థ (ఏపీఎస్ ఆర్టీసీ )కి మరోసారి ప్రతిష్ఠాత్మక స్కోచ్ అవార్డు దక్కింది.2024 సంవత్సరం గాను జాతీయ స్థాయి అవార్డు…
ఆంధ్ర ప్రదేశ్ వక్ఫ్ బోర్డు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.గతంలో వైసిపి ప్రభుత్వం నియమించిన వక్ఫ్ బోర్డును రద్దు చేసింది. ఈ మేరకు నిన్న…
‘ఫెంజల్’ తుఫాను తీరాన్ని తాకింది. పుదుచ్చేరి దగ్గరలో ఇది తీరం దాటుతోంది. తుఫాను తీరాన్ని దాటే ప్రక్రియ దాదాపు 4 గంటలు పడుతుందని ఐఎండీ అంచనా వేసింది.…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ ఆలోచనల ఫలితంగా గిరిజనుల జీవనశైలి మార్చేందుకు, వారికి సుస్థిరమైన ఆర్థిక ప్రగతి చూపించే దిశగా ఆంధ్రప్రదేశ్ అటవీశాఖ సరికొత్త ప్రణాళికతో ముందుకు…
ఏపీ సీఎం చంద్రబాబు అనంతపురం జిల్లాలో నేడు పర్యటించారు. బొమ్మన హాల్ మండలం నేమకల్లు లో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొని పెన్షన్లు పంపిణీ చేశారు. ఈసందర్భంగా…
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుఫానుగా మారింది. దీనికి ‘ఫెంజల్’ గా పేరుపెట్టారు. ఈ తుఫాను కారణంగా ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుండి అతి…