రాజధానిలో సంస్థలకు భూకేటాయింపులపై కేబినెట్ సబ్ కమిటీ సమావేశం తాజాగా జరిగింది. మంత్రులు నారాయణ, కొల్లు రవీంద్ర పలువురు అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈఎస్.ఐ, బ్రహ్మకుమారి…
Browsing: హెడ్ లైన్స్
వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ వచ్చే ఏడాది జనవరి నుండి జనంలోకి వెళ్లేందుకు సమాయత్తం అవుతున్నారు. సంక్రాంతి పండుగ తర్వాత నుండి వారానికి రెండు రోజులపాటు…
అక్రమ బియ్యం రవాణాపై కాకినాడ పోర్టులో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. పశ్చిమ…
ఆంధ్రప్రదేశ్ కు తుఫాను ముప్పు తప్పింది. ఈమేరకు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. బంగాళాఖాతంలోని తీవ్ర వాయుగుండం తుపానుగా మారలేదని ఈరోజు సాయంత్రానికి ఇది వాయుగుండంగా బలహీనపడుతుందన్నారు.…
స్వయం ఉపాధికై చిన్న పరిశ్రమలు స్థాపించాలనే ఆసక్తిగల ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, గ్రామీణ యువత, విద్యావంతులైన నిరుద్యోగ యువతీ యువకులు, గ్రామీణ హస్త కళాకారులు, మహిళలు, మహిళా శక్తిసంఘాలు…
అరుదైన పర్యాటక ప్రదేశమైన కడప జిల్లాలోని గండికోటను పూర్తి స్థాయిలో మరింత అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం రూ.78 కోట్లు మంజూరు చేసింది. కేంద్ర పర్యాటక మంత్రిత్వ…
కర్నూలులో ఆరు నెలల్లో హైకోర్టు బెంచ్ ఏర్పాటు ప్రక్రియ పూర్తయ్యే అవకాశముందని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ పేర్కొన్నారు. హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు స్థల పరిశీలన…
బంగాళాఖాతంలో నైరుతి దిశలో ఏర్పడిన తీవ్రవాయుగుండం స్థిరంగా కొనసాగుతోంది. ప్రస్తుతానికి ట్రింకోమలీకి 100 కిలోమీటర్లు, నాగపట్నానికి 320, పుదుచ్చేరికి 410, చెన్నైకి 490 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై…
ఏపీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి – అదానీ మధ్య జరిగిన విద్యుత్ కొనుగోళ్ళు,1750 కోట్ల ముడుపుల వ్యవహారంపై విచారణ జరిపించే విధంగా ఆదేశాలు ఇవ్వాలని…
అనకాపల్లి జిల్లా పరవాడ జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీలోని మరో పరిశ్రమ నుండి విషవాయువు లీకై కార్మికుడు మృతి చెందిన విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. పరవాడ ఫార్మాసిటీ…