ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్యాబినెట్ మంత్రిగా జనసేన ప్రధాన కార్యదర్శి కొణిదల నాగబాబు నియమించబడ్డారు. ఈమేరకు ఏపీ సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈమేరకు ఒక ప్రకటనలో…
Browsing: హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేషీకి బెదిరింపు కాల్స్ రావడం కలకలం సృష్టించింది. వివరాల్లోకి వెళితే ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కార్యాలయ సిబ్బందికి ఆగంతకుడి…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగు సినీ దిగ్గజం, టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు సినీ ప్రస్థానానికి 75 సంవత్సరాలవుతున్న సందర్భంగా ఈనెల 14న సినీ…
తెలంగాణలో త్వరలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆవిష్కరించనున్న తెలంగాణ తల్లి రూపం మార్పు చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే.దీనిపై బీఆర్ఎస్ అధినేత, మాజీ సిఎం కేసీఆర్ మొదటిసారిగా స్పందించారు.ఈరోజు…
రాష్ట్రవ్యాప్తంగా నేడు మెగా పేరెంట్-టీచర్ మీటింగ్ కార్యక్రమాన్ని ఏపీ ప్రభుత్వం నిర్వహించిన సంగతి తెలిసిందే. సీఎం చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ నేడు బాపట్ల మున్సిపల్…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 8 కేంద్రీయ విద్యాలయాలను కేంద్రం మంజూరు చేసింది. ఇప్పుడు ప్రకటించిన 8 కేంద్రీయ విద్యాలయాలు అనకాపల్లి, చిత్తూరులోని వలసపల్లె, శ్రీ సత్యసాయి జిల్లాలోని పాలసముద్రం,…
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఈరోజు 45 వేలకు పైగా ప్రభుత్వ పాఠశాలల్లో మెగా పేరెంట్-టీచర్ సమావేశం నిర్వహించారు.బాపట్ల మున్సిపల్ పాఠశాల్లో నిర్వహించిన తల్లిదండ్రులు-ఉపాధ్యాయుల సమావేశానికి సీఎం చంద్రబాబు,రాష్ట్ర విద్యాశాఖ…
సికింద్రాబాద్-విల్లుపురం-సికింద్రాబాద్ మధ్య ప్రత్యేక రైళ్లు నడుపనున్నట్లు దక్షిణ రైల్వే ప్రకటన చేసింది.కాగా రైలు నెం.07601 సికింద్రాబాద్-విల్లుపురం ప్రత్యేక రైలు ఈ నెల 12న సికింద్రాబాద్ నుంచి రాత్రి…
ఉష్ణోగ్రతలు భారీ స్థాయికి పడిపోవడంతో విశాఖపట్నం ను పొగమంచు కమ్మేసింది.ఈరోజు ఉదయం పొగమంచు కారణంగా విశాఖపట్నం ఎయిర్ పోర్టులో విమానాల ల్యాండింగ్ కు సమస్య తలెత్తింది.లైట్ సరిగా…
నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మెగా పేరెంట్స్ – టీచర్స్ మీటింగ్ జరగనుంది. ఒకే రోజు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని పాఠశాలల్లో తల్లితండ్రులు…