Browsing: హెడ్ లైన్స్

గిరిపుత్రుల ఆరోగ్యంపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టిందని ఏపీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. గిరి ఆరోగ్య కేంద్రాలే అందుకు నిదర్శనమని పేర్కొన్నారు. డోలీల…

కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ, సంగీత నాటక అకాడమీ, ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక, పర్యాటక శాఖ సంయుక్త ఆధ్వర్యంలో “కృష్ణవేణి సంగీత నీరాజన” కార్యక్రమం జరగనుంది. డిసెంబర్ 6,7,8…

తెలంగాణ ప్రజల ఆశయాలకు అనుగుణంగా పౌర విమానయాన శాఖ తరపున పూర్తి సహకారం అందిస్తామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు.…

రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి 2021-22 నుండి 2023-24 మధ్యకాలంలో వివిధ ఎకౌంటుల కింద విడుదల చేసిన నిధుల వివరాల గురించి కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.…

ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం ఉన్న మనదేశంలో భిన్నత్వంలో ఏకత్వం, ప్రజల హక్కుల పరిరక్షణ, ప్రజాస్వామ్యస్ఫూర్తిని కాపాడడంలో భారత రాజ్యాంగందే కీలక పాత్రని టీడీపీ నేత ఏపీ మంత్రి…

ప్రధానమంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా (పీఎంశ్రీ) పథకం మొదటి దశ కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 855 పాఠశాలలను ఎంపిక చేసినట్లు కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి…

అటవీ శాఖ ఉన్నతాధికారులతో ఏపీ ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ సమీక్ష నిర్వహించారు. వన్య ప్రాణులు పంటలను నాశనం చేయడం, ఈ…

నరసాపురం మాజీ లోకసభ సభ్యుడు,ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో సీఐడీ మాజీ అదనపు ఎస్పీ విజయ్‌పాల్‌కు సుప్రీంకోర్టులో షాక్ తగిలింది.తనపై…

భగవాన్ శ్రీ సత్యసాయిబాబాగారి జయంతి సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు ‘ఎక్స్’ వేదికగా ఒక పోస్ట్ చేశారు. ఆధ్యాత్మిక బోధనలతో ప్రజలకు ఉత్తమ మార్గనిర్దేశం చేయడమే కాకుండా,…

ఏపీ అసెంబ్లీ ఫైనాన్షియల్ కమిటీలలో భాగంగా పీఏసీ (పబ్లిక్ అకౌంట్స్ కమిటీ), శాసనసభ అంచనాల కమిటీ మరియు ప్రభుత్వ సంస్థల కమిటీలకు 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను…