విజయవాడ, విశాఖపట్నం మెట్రో రైల్ ప్రాజెక్టుల పూర్తిస్థాయి ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్)లను ఏపీ ప్రభుత్వం ఆమోదం తెలిపింది.మొదటి పనులు చేపట్టడానికి వీలుగా ఏపీ మెట్రోరైల్ కార్పొరేషన్కు ప్రభుత్వం గ్రీన్సిగ్నల్…
Browsing: హెడ్ లైన్స్
గత వైసీపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. కాగా, వాలంటీర్ల వ్యవస్థ మనుగడలో లేదని మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి…
ఈరోజు మాజీ సీఎం,పులివెందుల ఎమ్మెల్యే జగన్ విజయవాడలో పర్యటించనున్నారు.విజయవాడ గాంధీనగర్ బీఆర్టీఎస్ రోడ్ లో ఉన్న శృంగేరి శారదా పీఠాన్ని జగన్ సందర్శించనున్నారు. శారదా పీఠంలో శ్రీ…
2023-24 సామాజిక ఆర్థిక సర్వే వివరాలను ప్రభుత్వం తాజాగా వెల్లడించింది. 2022–23తో పోలిస్తే.. జీఎస్డీపీ వృద్ధిలో 3.1% తగ్గుదల కనిపించింది. తలసరి ఆదాయం 1.21% తక్కువ కాగా..…
సంఘ సంస్కర్త, కవి గాయకుడు, కృష్ణతత్వ భక్త అగ్రగణ్యుడు శ్రీశ్రీశ్రీ గురు కనకదాస జయంతి సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. సమాజంలో మార్పు తీసుకువచ్చేందుకు…
వ్యవసాయం కోసం వినియోగించే మోటార్లకు స్మార్ట్ మీటర్లు బిగించే ప్రసక్తే లేదని ఏపీ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. గత వైసీపీ ప్రభుత్వ…
రైతులు చెమటోడ్చి పండించిన ధాన్యం విక్రయించుకొనేందుకు ప్రయాస అవసరం లేదని 73373 59375 నెంబర్ కి వాట్సాప్ నుంచి Hi చెబితే చాలు… సేవలు అందుబాటులోకి వస్తాయని…
సామాన్యులకు అందుబాటు ధరల్లో సీ ప్లేన్ ప్రయాణం ఉంటుందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. సీ ప్లేన్ ను అందరికీ అందుబాటులోకి తెస్తామని మరో 3-4…
ఇంట్లోకి వచ్చి నీ భార్య, బిడ్డలని రేప్ చేస్తామని చెప్తే దాన్ని వైసీపీ నేతలు భావ ప్రకటన అంటున్నారని, ఇలా మాట్లాడితే చిన్న పిల్లల మీద రేప్…
ఎలాంటి అక్రమాలకు ఆస్కారం లేకుండా అర్హులకు ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం కింద లబ్ధి చేకూర్చే విధంగా చర్యలు చేపట్టినట్లు కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు.…