హిమాచల్ ప్రదేశ్లోని మండి జిల్లాలో ఈరోజు ఉదయం భూకంపం సంభవించింది.ఈ మేరకు ప్రజలు ఇళ్ల నుండి భయంతో బయటకు పరుగులు తీశారు.ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై…
Browsing: జాతీయం & అంతర్జాతీయం
గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ కనెక్షన్ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం తక్కువ ధరకే ఇంటర్నెట్ కనెక్షన్ను ఇవ్వనుంది.ఈ మేరకు కేవలం రూ.300కే ఈ అవకాశాన్ని ప్రజలకు అందుబాటులోకి…
సిరియాలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా భారత పౌరులకు కేంద్ర ప్రభుత్వం అడ్వైజరీ జారీ చేసింది. సిరియాలో అంతర్యుద్ధం తీవ్రమవుతున్న నేపథ్యంలో కేంద్ర విదేశాంగ శాఖ అక్కడి మన…
తనకు కేటాయించిన సీటు వద్ద నగదు లభ్యమైందంటూ రాజ్యసభ చైర్మన్ చేసిన ప్రకటనపై కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ అభిషేక్ మను సింఘ్వీ స్పందించారు.రాజ్యసభకు వెళ్లేటప్పుడు ఒక రూ.500…
ఈ ఏడాదికి గాను ప్రపంచంలోనే అత్యుత్తమ 100 నగరాల జాబితాను యూరోమానిటర్ సంస్థ తాజాగా విడుదల చేసింది.డేటా కంపెనీ లైట్హౌస్ భాగస్వామ్యంతో యూరోమానిటర్ ఇంటర్నేషనల్ ఈ వార్షిక…
ఎనిమిది ఈశాన్య రాష్ట్రాలైన అస్సాం, మేఘాలయ, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మిజోరాం, త్రిపుర, సిక్కింలను సెవెన్ సిస్టర్స్ గా పిలుస్తారనే సంగతి తెలిసిందే. కాగా ఈ…
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు 9వ రోజు ప్రారంభమయ్యాయి.రాజ్యసభ సమావేశాలు ప్రారంభమయ్యాక చైర్మన్ జగ్దీప్ ధన్ఖడ్ ఆసక్తికరమైన ప్రకటన చేశారు.కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ మను సింఘ్వీకి కేటాయించిన సీటులో…
వెస్ట్ బెంగాల్ సమీపంలోని సరిహద్దుల్లో టర్కీ తయారీ డ్రోన్లను బంగ్లాదేశ్ మోహరించిందన్న సమాచారంతో భారత్ అలర్ట్ అయ్యింది.ఈ మేరకు సరిహద్దుల వద్ద నిఘాను పెంచింది.బంగ్లాదేశ్ షేక్ హసీనా…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేషనల్ హైవేలపై రూ.1,046 కోట్లతో చేపట్టిన 18 ఫ్లై ఓవర్ల నిర్మాణాలకు సంబంధించి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కీలక ప్రకటన చేశారు. ఆయా…
భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నామ్గేల్ వాంగ్చుక్, రాణి జెట్సన్ పెమా వాంగ్చుక్ లు భారత్ లో పర్యటించనున్నారు. ఈమేరకు రెండు రోజుల పర్యటన నిమిత్తం తాజాగా…
