Browsing: జాతీయం & అంతర్జాతీయం

పహాల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ ఉగ్రవాదంపై పోరాటం మరింత తీవ్రతరం చేసిన సంగతి తెలిసిందే. అలాగే దేశంలోనే ఉంటూ దేశ వ్యతిరేక కార్యకలాపాలకు దేశ ద్రోహానికి పాల్పడుతున్న…

పాకిస్థాన్ ఉగ్ర కుట్రలకు ఇటీవలే ‘ఆపరేషన్ సిందూర్’ తో తగిన గుణపాఠం చెప్పిన భారత్ అంతర్జాతీయంగా కూడా పాక్ దుష్టబుద్దిని ఎండగట్టేందుకు చర్యలు తీసుకుంటోంది. పాకిస్థాన్ ఉగ్ర…

‘ఆపరేషన్ సిందూర్’ అనేది కేవలం ఒక పేరు మాత్రమే కాదని అదొక కమిట్మెంట్ అని రక్షణా మంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. ఆయన నేడు జమ్మూ…

భారతీయ వ్యోమగామి శుభాంశు శుక్లా ‘స్పేస్ టూర్’ తేది ఖరారైంది. యాక్సియం స్పేస్‌ సంస్థ చేపట్టిన యాక్సియం-4 (ఏఎక్స్-4) మిషన్‌లో భాగంగా ఆయన ఈ సంవత్సరం జూన్…

ఆపరేషన్ సిందూర్ తో పాకిస్థాన్ ను బెంబేలెత్తించిన భారత్ యుద్ధ క్షేత్రంలోనే కాకుండా ఇంటర్నెట్ లో కూడా భారత్ పైచేయి సాధించింది. ఒకవైపు పాకిస్థాన్ లోని ఉగ్ర…

దౌత్య పరంగా భారత్ మరో విజయం సాధించింది. భారత జవాన్ పూర్ణమ్ కుమార్ షాను పాకిస్తాన్ అప్పగించింది. బిఎస్ఎఫ్ జవాన్ పూర్ణమ్ కుమార్ షా ఏప్రిల్ 23న…

ఉగ్రవాదానికి పాక్‌ మద్దతు నిలిపివేసే దాకా సింధూ జలాల ఒప్పందం నిలిపివేత కొనసాగుతుందని భారత్ స్పష్టం చేసింది. ఉగ్రవాదాన్ని పెంచి పోషించిన పాకిస్థాన్ దానికి తగిన మూల్యం…

ప్రధాని నరేంద్ర మోడీ దేశంలోనే అతిపెద్ద ఎయిర్ బేస్ లలో ఒకటైన ఆదంపూర్ ఎయిర్ బేస్ ను నేడు సందర్శించారు. సైనికులతో మాట్లాడారు. అదాంపూర్ వెళ్లి మన…

భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ వలన తమకు జరిగిన నష్టాన్ని పాకిస్థాన్ ఇప్పుడిప్పుడే మెల్లగా తెలుపుతోంది. 11 మంది సైనికులు మరణించారని 78 మంది గాయపడ్డారని తాజాగా…

భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సంజీవ్ ఖన్నా నేడు పదవీ విరమణ చేయనున్నారు. దేశ 51వ చీఫ్ జస్టిస్ గా ఆయన…