ఇక నుండి ఉగ్రవాద దాడిని యుద్ధ చర్యగా పరిగణించాలని భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. తీవ్రవాద చర్యలను సహించేది లేదని స్పష్టం చేసింది. పాకిస్తాన్లోకి చొరబడి వెంటాడి…
Browsing: జాతీయం & అంతర్జాతీయం
పాక్ ఆర్మీ పోస్ట్ ను భారత దళాలు ధ్వంసం చేశాయి. బోర్డర్స్ దాటేందుకు దీనిని లాంచ్ ప్యాడ్ గా ఉగ్రవాదులు దీనిని వాడుతున్నారు. దీంతో పాటు ట్యూబ్…
భారత్, పాకిస్థాన్ ల మధ్య నెలకొన్న పరిస్థితులపై జీ7 కీలక సూచన చేసింది. అత్యంత సంయమనం పాటించాలని, తక్షణమే సైనిక ఘర్షణను తగ్గించుకుని చర్చలతో సమస్యను పరిష్కరించుకోవాలని…
భారత్ లోని సరిహద్దు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకొని 8వ తేదీ రాత్రి నుండి పాకిస్థాన్ డ్రోన్ దాడులకు పాల్పడింది. నేటి తెల్లవారుజామున అమృత్సర్ లోని ఖాసా కంటోన్మెంట్…
భారత సరిహద్దు ప్రాంతాలే లక్ష్యంగా పాకిస్థాన్ డ్రోన్ ఎటాక్స్ చేయగా భారత్ సమర్థవంతంగా తిప్పికొట్టిన సంగతి తెలిసిందే. పంజాబ్, జమ్మూ కాశ్మీర్, రాజస్థాన్ గుజరాత్ లోని 36…
పాకిస్థాన్ తో ప్రస్తుతం నెలకొన్న తీవ్ర ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో భారత ఆర్మీ చీఫ్ కు కేంద్రం మరిన్ని అధికారాలను అప్పగించింది. డ్రోన్లు, మిస్సైల్స్ తో దాడులు…
ఉగ్రవాదాన్ని పాక్ పెంచి పోషిస్తున్న సంగతి ప్రపంచమంతా తెలిసిన విషయమే. తమ దేశం అటువంటివి ప్రోత్సహించదని మాత్రం పైకి నీతులు చెప్పే దాని వంకర బుద్ది మరోసారి…
ప్రస్తుతం పాకిస్థాన్ తో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో చార్టర్డ్ అకౌంటెంట్ (సీఏ) పరీక్షలన్నీ వాయిదా వేస్తున్నట్లు ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ)…
భారత్, పాకిస్థాన్ మధ్య సరిహద్దుల్లో ఉద్రిక్తతలు మరోసారి తీవ్రస్థాయికి చేరుకున్న సంగతి తెలిసిందే. లైన్ ఆఫ్ కంట్రోల్ (ఎల్వోసీ) వెంబడి పాకిస్థాన్ సైన్యం జరిపిన కాల్పులకు భారత…
మరోసారి పాకిస్థాన్ దుష్ట వైఖరిని ప్రదర్శించింది.అయితే దాడులను భారత సైన్యం సమర్థవంతంగా తిప్పికొడుతోంది. పాక్ సరిహద్దుల్లోని రాష్ట్రాల్లో హైఅలర్ట్ ప్రకటించారు. జమ్ము కశ్మీర్ తో పాటు రాజస్థాన్,…