ఆపరేషన్ సిందూర్ సమయంలో అభ్యంతరకర పోస్టు పెట్టిన ఇన్ఫ్లూయెన్సర్, లా స్టూడెంట్ శర్మిష్ఠ పనోలీని కోల్ కతా పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం ఇది రాజకీయంగా తీవ్ర…
Browsing: జాతీయం & అంతర్జాతీయం
మిస్ వరల్డ్ 2025గా థాయ్ లాండ్ కు చెందిన ఓపల్ సుచాత నిలిచింది. మొదటి రన్నరప్ గా ఇథియోపియాకు చెందిన హాసెట్ డెరెజే, రెండో రన్నరప్ మిస్…
దేశంలో మళ్లీ కరోనా వైరస్ కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. మొత్తం 2,710 యాక్టివ్ కేసులు నమోదైనట్లు ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. గత వారం రోజులుగా మహారాష్ట్ర,…
భారత రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీవోకే) పై కీలక వ్యాఖ్యలు చేశారు. అక్కడ ఉన్న ప్రజలు మనవాళ్లే అని అక్కడి…
ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ నేడు సమావేశమైంది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. సమావేశం అనంతరం కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ కేబినెట్…
సీనియర్ సినీ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ (ఎంఎన్ఎం) పార్టీ అధినేత కమల్ హాసన్ రాజ్యసభకు వెళ్లడం ఖరారైంది. 2024 లోక్సభ ఎన్నికల సమయంలో డీఎంకేతో కుదిరిన…
ఉగ్రవాదుల దుశ్చర్యలకు భయపడేది లేదని జమ్మూ కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా మరోసారి స్పష్టం చేశారు. టూరిజాన్ని ఘర్షణలతో ముడిపెట్టవద్దని, ఆయా ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులను అంచనా…
ఉగ్రవాదులకు నిలయమైన పాకిస్థాన్ పై భారత ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి నిప్పులు చెరిగారు. ఉగ్రవాదం మే ఆ దేశ యుద్దనీతి అని దుయ్యబట్టారు. ఆ దేశం…
దేశవ్యాప్తంగా మళ్లీ కరోనా కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. రాజధాని ఢిల్లీలో కొవిడ్ మహమ్మారి మరోసారి కలకలం రేపుతోంది. వారం రోజుల్లో నగరంలో 100కు పైగా కొత్త కేసులు…
కరోనా కేసులు పలు దేశాల్లో పెరుగుతున్న సంగతి తెలిసిందే. భారత్ లో కూడా మళ్లీ కేసుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో కొత్త…