Browsing: జాతీయం & అంతర్జాతీయం

రాజ‌స్థాన్‌లోని ఉద‌య్‌పూర్‌లో నిన్న రాత్రి ఉద్రిక్తత వాతావ‌ర‌ణం నెల‌కొంది.రాజ్‌సమంద్‌ బీజేపీ ఎమ్మెల్యే, విశ్వ‌రాజ్ సింగ్ మేవార్‌ను ఉదయ్‌పూర్‌ ప్యాలెస్‌లోకి రాకుండా ఆయన బంధువులు అడ్డుకున్నారు.దీంతో ఇరువర్గాల మధ్య…

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) గవర్నర్‌ శక్తికాంత దాస్ స్వ‌ల్ప‌ అస్వస్థతకు గురతయ్యారు. మంగ‌ళ‌వారం తెల్ల‌వారుజామున ఛాతీనొప్పితో ఆయ‌న ఇబ్బందిప‌డ్డారు. దాంతో కుటుంబ‌స‌భ్యులు ఆయ‌న్ని చెన్నైలోని…

బాలీవుడ్ ప్ర‌ముఖ పాప్ సింగ‌ర్ బాద్‌షాకు చెందిన సెవెల్లె క్ల‌బ్‌పై బాంబు దాడి జ‌రిగింది.చంఢీగ‌ర్‌లోని సెక్టార్ 26లో ఉన్న ఈ క్ల‌బ్‌పై ఇద్ద‌రు వ్య‌క్తులు ఈ దాడికి…

దాదాపు 14 ఏళ్ల నుంచి విదేశాల్లో జీవితం గ‌డుపుతున్నారు ఐపీఎల్ వ్య‌వ‌స్థాప‌కుడు ల‌లిత్ మోదీ.తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న ఆయ‌న భార‌త్ నుంచి వెళ్లిపోవ‌డానికి గ‌ల కార‌ణాన్ని…

మహారాష్ట్ర ముఖ్య‌మంత్రి ప‌ద‌వికి ఏక్‌నాథ్ షిండే రాజీనామా చేశారు.ఈరోజు రాజ్‌భ‌వ‌న్‌లోని గ‌వ‌ర్న‌ర్ సీపీ రాధాకృష్ణ‌న్‌ను క‌లిసి త‌న రాజీనామా ప‌త్రాన్ని స‌మ‌ర్పించారు.రాష్ట్రంలోని 14వ‌ అసెంబ్లీ ప‌ద‌వీకాలం ముగియడంతో…

భారత రాజ్యాంగం ఆమోదం పొంది 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పాత పార్లమెంట్ ప్రాంగణంలోని సెంట్రల్ హాల్లో ప్రత్యేక వేడుకలు నిర్వహించారు. రాజ్యాంగానికి సంబంధించిన రెండు…

ఈరోజు నుండి శీతాకాల పార్లమెంట్ సమావేశాలు జరగనున్న సంగతి తెలిసిందే.ఈ సమావేశాల ప్రారంభానికి ముందు విపక్ష కాంగ్రెస్ పార్టీపై ప్రధాని నరేంద్ర మోదీ ముప్పేట దాడి చేశారు.ప్రజలు…

2025 జనవరి 11-12 తేదీల్లో ఢిల్లీలోని భారత్ మండపంలో యువ ఆలోచనల ‘మహాకుంభ్’ని నిర్వహించనున్నట్లు ప్రధాని మోడీ తెలిపారు. దీనిని వికసిత భారత్ యువ నేతల సమ్మేళనంగా…

ఎన్‌సీసీ డే పురస్కరించుకొని మన్‌ కీ బాత్‌లో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు.తాను క్యాడెట్‌గా ఉన్న రోజులను గుర్తుచేసుకున్నారు.‘‘ఇది ఎంతో ప్రత్యేకమైన రోజు. ఎన్‌సీసీ పేరు వినగానే…

మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు ఇలా వస్తాయని అనుకోలేదు అని కాంగ్రెస్ ఎంపీ,రాహుల్ గాంధీ అన్నారు.మహారాష్ట్రలో బీజేపీ కూటమి మహాయుతి 232 సీట్లు, కాంగ్రెస్ తో కూడిన ఎంవీఏ…