టైటానిక్ దుర్ఘటనలో బయటపడిన సర్వైవర్ కల్నల్ ఆర్చిబాల్డ్ గ్రేసీ.. టైటానిక్ షిప్ మునిగిపోవడానికి కొన్ని రోజుల ముందు రాసిన లేఖ యూకేలో జరిగిన వేలంలో రికార్డు స్థాయిలో…
Browsing: జాతీయం & అంతర్జాతీయం
ఐదేళ్ల తర్వాత కైలాస్- మానస సరోవర్ యాత్ర పునః ప్రారంభించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఈ ఏడాది జూన్ నుండి తిరిగి ఈ యాత్ర ప్రారంభిస్తున్నట్లు కేంద్ర…
ఇటీవల జమ్ముకాశ్మీర్ లోని పహాల్గాంలో పర్యాటకులపై జరిగిన దాడి కేసుని ఆ రాష్ట్ర పోలీసుల నుండి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) అధికారికంగా తీసుకుంది. ఘటనపై సెక్యూరిటీ…
కాశ్మీర్ లోని కుప్వారా జిల్లాలో ఉగ్రవాదుల రహాస్య స్థావరాన్ని భద్రతా బలగాలు గుర్తించి ధ్వంసం చేసినట్లు అధికారులు తెలిపారు. పహాల్గాం ఉగ్రదాడి తర్వాత భద్రతా బలగాలు ఉగ్రవాదుల…
జమ్మూ కాశ్మీర్ లో టూరిస్ట్ లపై ఇటీవల జరిగిన దాడి తర్వాత కేంద్రం ఆదేశాల నేపథ్యంలో రాష్ట్రాలన్నీ అప్రమత్తమై ఇక్కడ ఉంటున్న వలసదారులపై ప్రత్యేక నిఘా పెట్టాయి.…
అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్, తన నాలుగు రోజుల భారత పర్యటనలో భాగంగా, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన చారిత్రక కట్టడం తాజ్ మహల్ను కుటుంబంతో కలిసి సందర్శించారు.…
పాకిస్థాన్ కు చెందిన పౌరులను గుర్తించి వారిని వెనక్కి పంపే ఏర్పాట్లు ఆయా రాష్ట్రాలు తీసుకోవాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. రాష్ట్రాల…
ఇస్రో మాజీ చైర్మన్ డాక్టర్ కృష్ణస్వామి కస్తూరి రంగన్ నేడు తుది శ్వాస విడిచారు. ఆయన వయస్సు 84 సంవత్సరాలు. అనారోగ్య సమస్యతో ఆయన కన్నుమూశారు. కస్తూరి…
భారత్ కు అంతర్జాతీయ సమాజం నుండి మద్దతు రోజు రోజుకు పెరుగుతోంది. ఇటీవల జమ్మూకశ్మీర్ లోని పహల్గామ్ లో జరిగిన ఉగ్రవాద దాడిపై ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్…
ఇటీవల కన్నుమూసిన పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు భారత బృందం నేడు వాటికన్ సిటీకి బయల్దేరి వెళ్లింది. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో పాటు కేంద్ర పార్లమెంటరీ…
