Browsing: జాతీయం & అంతర్జాతీయం

ఇటీవల బంగాళాఖాతంలో జరిగిన ఐదు వేర్వేరు సంఘటనలలో తమిళనాడుకు చెందిన 24 మంది భారతీయ జాలర్లు ఎదురుకున్న సంఘటనలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని ఏపీ డిప్యూటీ సీఎం…

పహాల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్తకర పరిస్థితుల నేపథ్యంలో భారత్ పాకిస్థాన్ పై పలు చర్యలకు ఉపక్రమించిన విషయం తెలిసిందే. ఆ దేశం…

ప్రపంచం లోనే అత్యంత విలువైన వజ్రమైన కోహినూర్ తిరిగి తన స్వదేశమైన భారత్ కు చేరుకునే అవకాశం ఉందా? అంటే జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అది సాధ్యపడవచ్చనే…

ఢిల్లీలోని ప్ర‌ధానమంత్రి నివాసంలో ప్ర‌ధాని నరేంద్ర మోడీతో భార‌త ఎయిర్ చీఫ్ మార్ష‌ల్ అమ‌ర్‌ప్రీత్ సింగ్‌ సమావేశమయ్యారు. ప‌హ‌ల్గామ్ ఉగ్ర‌దాడి త‌ర్వాత స‌రిహ‌ద్దుల్లో ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్న…

భారత నేవీ త్రిశూల శక్తిని నిర్వచించే విధంగా ఆసక్తికర ఫోటోను ఇండియన్ నేవీ సోషల్ మీడియా లో పంచుకుంది. The trident of Naval Power -…

ఇటీవల జమ్ముకాశ్మీర్ లోని పహాల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రవాదదాడి నేపథ్యంలో భారత్ పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్తకర పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర…

దాదాపు రెండు దశాబ్దాలుకు పైగా వీడియో కాలింగ్ సేవలతో యూజర్లకు సేవలందించిన ‘స్కైప్’ ఇక చరిత్రలోకి వెళ్లిపోతోంది. కోవిడ్ సమయంలో ఈ సాంకేతికత సర్వీస్ బాగా ఆదరణ…

దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలలో ఒకటైన కేదార్‌నాథ్‌ ఆలయాన్ని భక్తులు పెద్దసంఖ్యలో దర్శించుకున్నారు. శుక్రవారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో 30 వేల మందికిపైగా కేదార్‌నాథుడిని దర్శించుకున్నారు. చార్‌ ధామ్‌…

ఇటీవల జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్‌ లో టూరిస్ట్ లపై జరిగిన ఉగ్రదాడి ఘటనను ప్రపంచ దేశాలు ముక్త కంఠంతో ఖండించిన విషయం తెలిసిందే. ఈ దాడిలో 26 మంది…

వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ (WAVES) ముంబై లోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ వేదికగా ఘనంగా ప్రారంభమైంది. నాలుగు రోజులపాటు ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న…