కేంద్ర కేబినెట్ పలు అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రధాని మోడీ అధ్యక్షతన నేడు సమావేశమైన కేంద్ర కేబినెట్ సంచలన నిర్ణయం తీసుకుంది. జనాభా లెక్కలతోపాటే కులగణన…
Browsing: జాతీయం & అంతర్జాతీయం
దేశ భద్రతకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. నేషనల్ సెక్యూరిటీ అడ్వైజరీ బోర్డు (NSAB)ను కేంద్ర ప్రభుత్వం పునర్వ్యవస్థీకరించింది. ఈ బోర్డుకు కొత్త…
ఇటీవల జమ్ముకాశ్మీర్ లోని పహాల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రవాదదాడి తర్వాత నుండి పాకిస్థాన్ విషయంలో భారత్ కఠిన చర్యలు తీసుకుంటోంది. ఇందులోభాగంగా ఆయా వీసాల కింద భారత్…
దేశ రాజధాని ఢిల్లీలో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ‘రాజకీయ వ్యవహారాల కేబినెట్ కమిటీ’ (సీసీపీఏ) నేడు సమావేశమైంది. ప్రధానమంత్రి నరేంద్రమోడీ అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతుంది. పహల్గామ్…
భారత సాయుధ దళాల సామర్థ్యంపై తమకు పూర్తి నమ్మకం ఉందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఉగ్రవాదాన్ని అణిచివేసే విధంగా మన దళాలకు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నట్లు…
జమ్మూ కాశ్మీర్ లోని పహల్గాంలో జరిగిన ఉగ్రవాదదాడి నేపథ్యంలో పార్లమెంటులో ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని కోరుతూ ప్రధాని మోడీకి కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభ ప్రతిపక్ష నేత…
ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లు, సోషల్ మీడియాలలో అశ్లీల కంటెంట్ పై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఆయా ఫ్లాట్ ఫామ్ లపై…
జమ్ముకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా అసెంబ్లీలో తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఇటీవల జరిగిన పహల్గామ్ ఉగ్రదాడి ఘటనపై జరిగిన అత్యవసర సమావేశంలో మాట్లాడుతూ, రాష్ట్రానికి వచ్చిన అతిథులను…
మెడికల్ రంగంలో రోబోటిక్స్ వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో టెస్లా, స్పేస్ఎక్స్ అధినేత, ప్రముఖ బిలియనీర్ ఎలాన్ మస్క్ కీలక వ్యాఖ్యలు చేశారు. రానున్న ఐదేళ్లలో అత్యుత్తమ మానవ…
పహల్గామ్ దాడి తదనంతర పరిణామాలతో పాకిస్థాన్ పౌరులకు జారీ చేసిన వీసాలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే. దాదాపు అన్ని రకాల వీసాలను రద్దు…