Browsing: జాతీయం & అంతర్జాతీయం

తదుపరి భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)గా జస్టిస్‌ భూషణ్‌ రామకృష్ణ గవాయ్‌ పేరును సీజేఐ సంజీవ్‌ ఖన్నా బుధవారం కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేశారు.సంజీవ్‌ ఖన్నా తర్వాత…

ప్రయాణాలలో ఉన్న వారికి కూడా సేవలు అందుబాటులో ఉండేలా ముంబ‌యి నుండి మ‌న్మాడ్ వెళ్లే పంచవటి ఎక్స్‌ప్రెస్ లో బ్యాంక్ ఆఫ్ మ‌హారాష్ట్ర త‌న ఏటీఎంను ఏర్పాటు…

అమెరికా–చైనా మధ్య వాణిజ్య యుద్ధం రోజురోజుకు తీవ్రతరం అవుతోంది.ఒకరిపై ఒకరు ప్రతీకార సుంకాలు విధించుకుంటూ దాడికి దిగుతున్న వేళ,ఆసక్తికర సంఘటన ఒకటి చర్చనీయాంశమైంది.ఇటీవల అమెరికా అధ్యక్షుడి సహాయకురాలు,వైట్‌హౌస్…

అమెరికా, చైనా మధ్య కొనసాగుతున్న సుంకాల యుద్ధం మరింత తీవ్రతరంగా మారింది. అమెరికా కంపెనీ బోయింగ్ నుంచి విమానాలను కొనుగోలు చేయవద్దని తమ ఎయిర్‌లైన్స్ సంస్థలకు చైనా…

దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయిలో ఉందని కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ ఆందోళన వ్యక్తం చేశారు.సోమవారం ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రసంగించిన…

అఫ్గానిస్థాన్‌లో బుధవారం తెల్లవారుజామున భూకంపం భయానక దెబ్బకు గురి చేసింది.రిక్టర్ స్కేలు పై 5.9 మాగ్నిట్యూడ్ తీవ్రతతో వచ్చిన ఈ భూకంప కేంద్రం,బాగ్లాన్ నగరానికి 164 కిలోమీటర్ల…

రహదారులపై టోల్ వసూళ్లను సులభతరం చేయడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం సంచలనాత్మక పథకాన్ని ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. త్వరలోనే ఫాస్టాగ్ అకౌంట్ ద్వారా రూ.3 వేలు చెల్లించిన వాహనదారులు…

ఈ సంవత్సరం రుతుపవన కాలంలో సాధారణం నుండి అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్లు ఇండియన్ మెటిరియాలజికల్ డిపార్ట్మెంట్ (ఐఎండీ) అంచనా వేసింది.ముఖ్యంగా ఏడాది పొడవునా విస్తారంగా…

ఉత్తరప్రదేశ్‌లో దొంగతనం కేసులో నిందితుడిని పట్టుకోవాలని ఆదేశించిన జడ్జినే పట్టుకునేందుకు ఓ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ ప్రయత్నించారు.దీంతో విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆ ఎస్‌ఐపై సస్పెన్షన్‌ వేటు…

దేశీయ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా సేవలపై విమర్శలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి.కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ విమానంలో విరిగిన సీటు కేటాయించారని అసంతృప్తి వ్యక్తం చేయగా,ఎన్సీపీ…