ఏపీలో ఎక్కడా కూడా గుంతలున్న రహదార్లు కనిపించకూడదని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు.అయితే గతంలో రహదార్లపైన ప్రయాణించాలంటే ప్రజలు భయపడే పరిస్థితి ఉండేదని,దాన్ని పోగొట్టి ఇప్పుడు మన…
Browsing: హెడ్ లైన్స్
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈరోజు నుండి దక్షిణాది రాష్ట్రాల పర్యటనకు శ్రీకారం చుట్టిన విషయం విదితమే. ఈ ఆధ్యాత్మిక యాత్రలో భాగంగా…
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి రూ.11 వేల కోట్ల రుణం మంజూరు డాక్యుమెంట్స్ ను హడ్కో రాజధాని ప్రాంత ప్రాధికార సంస్థ (సీ.ఆర్.డీ.ఏ) కు అందించింది. అమరావతి…
తాజాగా ఏపీ లో కూటమి ప్రభుత్వం విఐపిల భద్రత మేరకు కీలక నిర్ణయం తీసుకుంది. 10 కొత్త బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను 9.2 కోట్లతో సిద్ధం చేస్తూ,…
ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన నేడు సచివాలయంలో మంత్రులు, కార్యదర్శుల సమావేశం జరిగింది. కీలక అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశం వివరాలను మంత్రి పార్థసారథి తెలిపారు.…
చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ పై దాడి జరిగిన సంగతి తెలిసిందే. రామరాజ్యం అనే సంస్థ సభ్యులమని చెప్పి వెళ్ళిన ఒక మూక రంగరాజన్…
భారత రాజ్యాంగం ప్రసాదించిన హక్కులను, గ్యారంటీలను రక్షించుకునేందుకు దక్షిణాది రాష్ట్రాలు ఏకం కావాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఫెడరల్ స్ఫూర్తికి విఘాతం కలిగించే ‘ఒకే…
ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి అనిత మానవత్వం చాటుకున్నారు. నర్సరావుపేట బైపాస్ రోడ్డులోని వై జంక్షన్ వద్ద బైక్ ప్రమాదం జరిగింది. ఆ దారిలో ప్రయాణిస్తున్న హోంమంత్రి అనిత వెంటనే…
తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ ప్రసాదం తయారీకి కల్తీ నెయ్యి వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది.గత ప్రభుత్వ హయాంలో తిరుమల లడ్డూ ప్రసాదం తయారీకి…
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు మార్చి 1వ తేదీ నుండి ప్రారంభంకానున్న విషయం తెలిసిందే.ఈ మేరకు ఇంటర్ బోర్డు ఇంటర్…