ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాజమహేంద్రవరం ఎయిర్ పోర్ట్ నుండి దేశ రాజధాని ఢిల్లీకి నేరుగా విమాన సర్వీసు ప్రారంభించిబడింది. ఇటీవలే ముంబైకి కూడా నేరుగా విమాన సర్వీసు ప్రారంభించారు.…
Browsing: హెడ్ లైన్స్
నేడు ప్రముఖ నటులు సూపర్ స్టార్ రజనీకాంత్ జన్మదినం. ఈ సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈమేరకు ఆయన ‘ఎక్స్’ వేదికగా పోస్ట్…
తిరుమలలో భారీ వర్షం కురుస్తుంది. ఎడతెరిపి లేని వర్షం కారణంగా భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. వర్షం కారణంగా దర్శనం కాస్త ఆలస్యం అవుతుందని భక్తులు తెలిపారు. భక్తులు…
ఈరోజు ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ఏపీ సీఎం చంద్రబాబు నేతృత్వంలో జరిగిన జిల్లా కలెక్టర్ల సమావేశంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం చంద్రబాబు…
ఆంధ్రప్రదేశ్ లో పదవ తరగతి పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్ విడుదలైంది. ఈమేరకు 2025 మార్చి 17 నుండి ప్రారంభమై మార్చి 31 వరకు జరగనున్నాయి. విద్యార్థులు మెరుగ్గా…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న గృహ నిర్మాణాలపై తాజాగా సచివాలయంలో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రతి నియోజకవర్గానికీ ఒక మోడల్ కాలనీని నిర్మించనున్నట్టు ఈసందర్భంగా రాష్ట్ర…
సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్టులో భాగంగా ఇచ్చే యూనిఫాం, బెల్టులు, బ్యాగ్ల రంగులను ప్రభుత్వం మార్పు చేసింది. రాజకీయ పార్టీలకు సంబంధించిన రంగులు, రాజకీయ నేతల…
తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చడం అన్యాయం అని బీఆర్ ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు.తాజాగా ఆమె ప్రెస్మీట్లో పాల్గొన్నారు.బతుకమ్మను విగ్రహంలో చేర్చకపోవడాన్ని ఆమె తప్పుబట్టారు.బతుకమ్మను ఎందుకు పెట్టలేదని…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేషీకి బెదిరింపు కాల్స్ రావడం కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. కాగా ఈ విషయంలో విచారణ చేపట్టిన పోలీసులు ఒక…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 17 జిల్లాల పరిధిలో 13,86,630 మందికి ఈ.ఎస్.ఐ కింద ఆరోగ్య భీమా ఉన్నట్లు కేంద్ర కార్మిక శాఖా సహాయమంత్రి శోభా కరంద్లాజే తెలిపారు. లోక్…