భారతదేశంలోని 15 నగరాలపై ఉగ్రవాద దాడులకు పాకిస్థాన్ చేసిన ప్రయత్నం విఫలమైన సంగతి తెలిసిందే. తాజాగా జమ్మూ కశ్మీర్లోని పలు ప్రాంతాలపై పాకిస్థాన్ దాడులకు తెగబడింది. ఈ…
Browsing: జాతీయం & అంతర్జాతీయం
స్పేస్ సెక్టార్ లో భారత్ ఎన్నో విజయాలు సాధిస్తోందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఢిల్లీలో ‘గ్లోబల్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్ కాన్ఫరెన్స్’ సందర్భంగా ఆయన ప్రసంగించారు. భారత్…
భారత సాయుధ దళాలు పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే)లోని ఉగ్రవాద స్థావరాలపై ఈరోజు తెల్లవారుజామున కచ్చితమైన దాడులు చేశాయి. ఈ కీలక పరిణామం అనంతరం, ప్రధానమంత్రి…
పాకిస్థాన్ ఉగ్రవాద స్థావరాలపై ఈరోజు భారత బలగాలు ‘ఆపరేషన్ సిందూర్’ తో విరుచుకుపడి పదుల సంఖ్యలో ఉగ్రవాదులను అంతమొందించిన సంగతి తెలిసిందే.పహాల్గాం దాడికి ప్రతిచర్యగా పాకిస్థాన్ ను…
ఆపరేషన్ సింధూర్ వివరాలను విదేశాంగ సెక్రెటరీ విక్రమ్ మిస్రీ వెల్లడించారు . ఏప్రిల్ 22న పహల్గామ్ లో భారత పర్యటకులపై ఉగ్రదాడి జరిగింది.. ఈ దాడిలో సుమారు…
ఆపరేషన్ సిందూర్ పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పందించారు. ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో పెకిలించి వేస్తామని తీవ్ర హెచ్చరికలు పంపారు. ఉగ్రవాదులు చేసిన దుశ్చర్యకు ఇది…
జమ్మూకశ్మీర్ లోని పహల్గాంలో జరిగిన ఉగ్రవాదదాడికి ప్రతీకారంగా భారత సాయుధ దళాలు నేటి తెల్లవారుజామున పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)లోని ఉగ్రవాద శిబిరాలపై మెరుపు దాడులు…
పహల్గామ్ లో అమాయక టూరిస్ట్ లపై జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా, భారత ఆర్మీ, నేవీ మరియు ఎయిర్ ఫోర్స్ దళాలు నేటి వేకువ జామున సంయుక్తంగా ‘ఆపరేషన్…
పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరిన సంగతి తెలిసిందే. భారత్ తిరిగి ప్రతీకార దాడులు చేస్తుందోనని పాకిస్థాన్ వణికిపోతోంది.…
రోడ్ యాక్సిడెంట్లలో గాయపడిన వారికి రూ.1.5 లక్షల వరకూ ఉచిత ట్రీట్మెంట్ అందించేందుకు వీలు కల్పిస్తూ కేంద్ర రహదారుల రవాణా శాఖ తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది.…