Browsing: హెడ్ లైన్స్

సీఎం చంద్రబాబు..! మాజీ ప్రధాన మంత్రి, ప్రఖ్యాత ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ జీ మరణం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు చంద్రబాబు నాయుడు. “మేధావి రాజనీతిజ్ఞుడు,…

మాజీ సీఎం, వైయస్ఆర్ సీపీ అధినేత జగన్ పులివెందులలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. క్యాంప్‌ కార్యాలయంలో ప్రజాదర్భార్‌ నిర్వహించారు. ఈసందర్భంగా వైఎస్సార్సీపీ శ్రేణులకు వైయస్‌ జగన్‌ భరోసానిచ్చారు.…

ఏపీ సీఎం చంద్రబాబు పల్నాడు జిల్లాలో పర్యటించనున్నారు. ఈ నెల 31న పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం యల్లమంద గ్రామంలో సీఎం పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్నారు.…

విశాఖ ఉక్కును ఉద్ధరిస్తున్నామని కేంద్రం చెప్తున్నవన్నీ అసత్యాలేనని ఏపీసీసీ చీఫ్ షర్మిల అన్నారు. స్టీల్ ప్లాంట్ మీద కేంద్రానికి ఉండేది ఎన్నటికీ సవతి తల్లి ప్రేమనేనని విమర్శించారు.…

తిరుమల తిరుపతి దేవస్థానం వేంకటేశ్వరస్వామికి ఓ భక్తుడు భారీ విరాళం అందజేశారు.ఈ మేరకు రిలయన్స్ ఇండస్ట్రీస్ సీఈవో పి.ఎం.ఎస్‌.ప్రసాద్ టీటీడీ (TTD) ఎస్వీ అన్న ప్రసాదం ట్రస్టుకు…

ప్రముఖ పుణ్యక్షేత్రం విజయవాడ ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్షల విరమణ నేపథ్యంలో రద్దీ పెరిగింది. దీక్షల విరమణ చివరిరోజు సందర్భంగా భారీ సంఖ్యలో భవానీలు తరలివచ్చారు. అమ్మవారి నామస్మరణతో…

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో బాధిత కుటుంబానికి రూ.2 కోట్లు సాయం అందజేయనున్నట్లు అల్లు అరవింద్ తెలిపారు. ఘటనలో గాయపడి కిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న…

ఏపీ ఫైబర్ నెట్ ను ప్రక్షాళన చేస్తున్నట్లు ఛైర్మన్ జీ.వీ.రెడ్డి తెలిపారు. ఈరోజు ఆయన విలేకరులతో మాట్లాడారు. సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ కు ఫైబర్ నెట్…

టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం నేడు జరిగింది. ఈసమావేశంలో పలు ముఖ్య నిర్ణయాలు తీసుకున్నారు. టీటీడీ ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి అధ్య‌క్షులు బిఆర్ నాయుడు అధ్యక్ష‌త‌న, టీటీడీ ఈవో…

బంగాళాఖాతం అల్పపీడనం ఏర్పడింది. ఈ అల్పపీడనం ప్రభావం వలన నేడు మధ్య, ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలో విస్తారంగా తేలికపాటి – మోస్తరు వర్షాలుంటాయి. నేడు అర్ధరాత్రికి వర్షాలు…