కాకినాడ జిల్లా, పెద్దాపురంలో స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్రలో సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సందర్శించారు. అనంతరం…
నేడు ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, స్వాతంత్ర్య సమర యోధుడు ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులుగారి జయంతి సందర్భంగా ఏపీ సీఎం…
రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా 16,347 పోస్టులతో మెగా డిఎస్సీ ప్రకటించి, విజయవంతంగా నిర్వహించామని ఏపీ మానవాభివృద్ధి, ఎలక్ట్రానిక్స్ , ఐటీ…
ఇటీవల బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం కొత్త బిల్లును తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. దీని ప్రకారం తీవ్రమైన అవినీతి ఆరోపణలతో…
కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సీఎం ఆదేశించారు. ఢిల్లీ పర్యటనలో…
మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కలయికలో ఓ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. మంచి వినోదాత్మక కథతో పక్కా కమర్షియల్…

జాతీయం & అంతర్జాతీయం
ఇటీవల బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం కొత్త బిల్లును తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. దీని ప్రకారం తీవ్రమైన అవినీతి ఆరోపణలతో అరెస్టయిన ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు, మంత్రులు 30 రోజుల్లోగా బెయిల్ పొందలేకపోతే, 31వ రోజున…
క్రీడలు

వీడియోలు
మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ‘విశ్వంభర’ చిత్రం నుంచి ఆయన పుట్టిన రోజు సందర్భంగా గ్లింప్స్ ను విడుదల చేశారు. అత్యద్భుతమైన విజువల్స్ తో ఘనంగా అభిమానుల అంచనాలకు తగ్గట్టుగా ఉంది. https://youtu.be/WPWNt8qhx94?si=2QTnwIF5uwJ_ESiE
సినిమా
మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కలయికలో ఓ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. మంచి వినోదాత్మక కథతో పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ గా సినిమా రూపుదిద్దుకుంటోంది. మెగాస్టార్ నుండి అభిమానులు, ప్రేక్షకులు కోరుకునే విధంగా అనిల్…
Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.

Advertisement
బిజినెస్
కొరియా ఎలక్ట్రానిక్స్ కంపెనీ శామ్ సంగ్ భారత్ లో ల్యాప్ టాప్ తయారీ ప్రారంభించింది. గ్రేటర్ నోయిడాలో ఉన్న తమ ఫ్యాక్టరీలో ఈ ప్రొడక్షన్ మొదలైంది. ప్రస్తుతం ఈ ఫ్యాక్టరీలో ఫీచర్ ఫోన్లు, స్మార్ట్…